Header Banner

పాక్‌లో ఉన్నా వదిలిపెట్టం.. ఉగ్రవాదుల్ని ఏరిపారేస్తాం! జైశంకర్ వార్నింగ్!

  Thu May 22, 2025 13:50        Politics

విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని, వారు పాకిస్థాన్‌లో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హితవుగా తెలిపారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా అక్కడికి వెళ్లి తుదముట్టించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, అవసరమైతే ఆపరేషన్ సింధూర్‌ను కాల్పుల రూపంలోనే కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని జైశంకర్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #Jaishankar #IndiaStrong #TerrorismAlert #OperationSindhoor #Pakistan #NationalSecurity